Friday, September 27, 2019

భారత్‌లో బుద్దుడు నడయాడిన దేశం... శాంతిని కోరుకుంటుంది... యుద్దాన్ని కాదు... ఐరాసలో మోడీ

ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ మరోసారి శాంతి సందేశాన్ని వినిపించారు. భారత దేశం ఎల్లప్పుడు శాంతిని కోరుకుంటుందని చెప్పిన ఆయన ప్రపంచ దేశాలకు శాంతిని అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతుందని చెప్పారు. ముఖ్యంగా భారత దేశం బుద్దులు నడయాడిన దేశంగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే భారతీయులు యుద్దాన్ని కోరుకోరని చెప్పిన ఆయన ప్రపంచానికి శాంతి సందేశాన్ని పంపిణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nRGUSo

Related Posts:

0 comments:

Post a Comment