Saturday, September 28, 2019

ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం: ఇంటి యజమాని సురక్షితం, ఓ జవాను మృతి

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌ రాంబన్ జిల్లా బటోటే గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు శనివారం మధ్యాహ్నం చొరబడ్డారు. ఆ ఇంటి యజమానిని కూడా వారితోపాటు బంధించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో జల్లెడపడుతూ.. వాహనాలను కూడా తనిఖీ చేశారు. ఉగ్రవాదుల అదుపులో ఉన్న వారిని కాపాడేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించారు. స్పెషల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2npqLDz

Related Posts:

0 comments:

Post a Comment