సాప్ట్వేర్ ఇంజినీర్ మృతికి కారణమైన అన్నాడీఎంకే కోశాధికారి, మాజీ కౌన్సిలర్ జయగోపాల్ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు కూడా నమోదు చేశారు. సరిగ్గా 14 రోజుల క్రితం చెన్నైలో ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ ప్లెక్సీ పడటంతో కిందపడి మృతిచెందిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో టెకీ మృతి వీడియో వైరలైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ngD7xO
14 రోజుల తర్వాత చిక్కిన అన్నాడీఎంకే నేత.. అదుపులో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ కూడా...
Related Posts:
మాస్కులు ధరించకుంటే నిత్యావసరాలు బంద్.. అక్కడ లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంకరోనా వైరస్ మహమ్మారి భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది. భారత దేశ ఆర్ధిక వ్యవస్థ మీద చావు దెబ్బ కొడుతుంది . ఇక కరోనా వ్యాప్తిపై ప్రజల్లో ఎంతగా అవగాహన కల్ప… Read More
లాక్డౌన్ పొడగింపు: సీఎంలకు మోదీ షాక్.. దేశానికి ఏడుపే గతి.. మే3 తర్వాతైనా ప్లాన్-బీ ఉందా?కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకే లాక్ డౌన్ పొడగిస్తున్నామని, జనం ఎన్నికష్టాలు పడుతున్నారో తనకు తెలుసని, అయినాసరే ప్రతి ఒక్కరూ సైనికుల… Read More
అశోక్ లేలాండ్లో మేనేజర్ పోస్టులతో పాటు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ విడుదలప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లేలాండ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఆఫీసర్, సేఫ్ట… Read More
ఏపీలో ఎమ్మార్వోకు కరోనా పాజిటివ్: సిబ్బందితోపాటు ఎమ్మెల్యే కూడా క్వారంటైన్లోకి!అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాకేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కర్… Read More
lockdown continue: సొంతూళ్లకు వెళ్లేందుకు వలసకూలీలు బారులు, పోలీసుల లాఠీఛార్జీ..కరోనా వైరస్ను సమూలంగా నిర్మూలించేందుకు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ పొడిగించింది. మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ఉంటుందని, అయితే ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఆంక్ష… Read More
0 comments:
Post a Comment