Friday, September 27, 2019

ఇమ్రాన్ ఖాన్ యుద్ధోన్మాదం, భారత్ ‘కాశ్మీర్’పై అక్కసు: ఆర్ఎస్ఎస్, మోడీపై తీవ్ర వ్యాఖ్యలు

న్యూయార్క్: తమది ఉగ్రవాద దేశంగా భారత్ ఎప్పుడూ ఆరోపిస్తుందని.. అయితే, తమ దేశంలో ఎలాంటి ఉగ్రవాద సంస్థలు లేవని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి చిలక పలుకులు పలికారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల్లో శుక్రవారం ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. భారత్‌పై మరోసారి తన అక్కసును వెల్లగక్కారు. 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2neGJAa

Related Posts:

0 comments:

Post a Comment