హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది. వివిధ పథకాల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పుచేసిందని మల్లు భట్టి విక్రమార్క అనడంతో .. సీఎం కేసీఆర్ భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పులు చేయడం సహాజమేనని .. అభివృద్ధి పనులు ఎలా చేయాలి అని ప్రశ్నించారు. రాష్ట్ర అప్పులపై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో చర్చ కూడా జరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V0ABsg
రూ.3 లక్షల కోట్ల అప్పు .. కాదు రూ.2 లక్షల కోట్లు .. తెలంగాణ బడ్జెట్పై సభలో ఆసక్తికర చర్చ
Related Posts:
షెడ్యూల్, పోలింగ్ రెండు దుర్ముహూర్తాల్లోనేనా? ఎవరికి లాభం?.. ఎవరికి నష్టం?హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన క్షణం శుభసూచకమేనా? జ్యోతిషంతో పాటు శాస్త్రాలను అనుసరించే తెలుగు రాష్ట్రాల నేతలు ఆ ముహుర్తం చూసి భయపడుతున్నా… Read More
పుల్వామా దాడిలో నిజాలు రాయొద్దా ? ప్రకటనలు నిలిపివేయడంతో ఖాళీ ఫ్రంట్ పేజీతో పత్రికల నిరసనశ్రీనగర్ : ప్రజాస్వామ్య భారతదేశంలో మీడియాది కీ రోల్. శాసన, కార్యనిర్వహఖ, న్యాయశాఖ తర్వాత మీడియాదే కీలకపాత్ర. మీడియాను ఫోర్త్ ఎస్టేట్ గా పిలుస్తారు. కా… Read More
హైదరాబాద్ లో మరో దారుణం .. పిల్లలను బంధించి, తల్లిపై సామూహిక అత్యాచారంహైదరాబాద్లో మరో దారుణం జరిగింది. ఇంట్లో భర్త లేని సమయం చూసి, పిల్లలను బంధించి తల్లి పై సామూహిక అత్యాచారం చేశారు కొందరు కామాంధులు. వరుస అత్యాచార… Read More
లోక్ సభ ఎన్నికల ముందు దెబ్బమీద దెబ్బ..! కాంగ్రెస్ ను గాయపరుస్తున్న గులాబీ ముళ్లు..!!హైదరాబాద్ : రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంటే, దేశ రాజకీయాల్లో కీలకంగా మారి, రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవచ్చన్న అంచనాలో అదికార గులాబీ పార్ట… Read More
కార్డాన్ సెర్చ్.. ఇంట్లో దాగి ఉండగా.. పుల్వామా ఉగ్రవాదదాడి సూత్రధారి హతం!శ్రీనగర్: పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థ దీనికి బాధ్యులుగా ప్రకటించుకుంది. ఈ దాడి… Read More
0 comments:
Post a Comment