Saturday, September 14, 2019

రూ.3 లక్షల కోట్ల అప్పు .. కాదు రూ.2 లక్షల కోట్లు .. తెలంగాణ బడ్జెట్‌‌పై సభలో ఆసక్తికర చర్చ

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది. వివిధ పథకాల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పుచేసిందని మల్లు భట్టి విక్రమార్క అనడంతో .. సీఎం కేసీఆర్ భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పులు చేయడం సహాజమేనని .. అభివృద్ధి పనులు ఎలా చేయాలి అని ప్రశ్నించారు. రాష్ట్ర అప్పులపై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో చర్చ కూడా జరిగింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V0ABsg

Related Posts:

0 comments:

Post a Comment