మైసూరు/బెంగళూరు: కాఫీ కింగ్, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ కుటుంబంలో మరో విషాదం. వి.జి. సిద్దార్థ తండ్రి కాఫీ తోటల యజమాని గంగయ్య హెగ్డే మృతి చెందారు. అనారోగ్యంతో మైసూరు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగయ్య హెగ్డే ఆదివారం మరణించారు. నెల రోజుల గడవక ముందే తండ్రి, కొడుకు మరణించడంతో సిద్దార్థ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L80v8U
కాఫీ కింగ్ సిద్దార్థ ఇంటిలో మరో విషాదం, కొడుకు లేడని చివరి వరకు ఆ తండ్రికి తెలీదు!
Related Posts:
48 గంటల్లోనే: మరో బీజేపీ సర్పంచ్పై ఉగ్రవాదుల కాల్పులు, మృతిశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు కాల్పులతో రెచ్చిపోతున్నారు. కాశ్మీర్లోని స్థానిక సర్పంచులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా కుల్గాం జ… Read More
తెలంగాణా నుండి ఏపీకి .. విచ్చలవిడిగా అక్రమ మద్యం .. ఏపీలో లిక్కర్ లారీ పట్టివేతతెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మద్యనిషేధం వైపు అడుగులు వేస్తున్న నేపథ… Read More
ఏపీలో ఐటీ విద్యార్ధులకు గుడ్ న్యూస్- క్లౌడ్ ఆర్కిటెక్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఉచిత శిక్షణ....ఏపీలో ఐటీ విద్యార్ధులకు స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగవకాశాలు అధికంగా ఉన్న కోర్సులను గుర్తించి వాటిలో శిక్షణ ఇచ్చేందుకు… Read More
చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు: పవన్ కళ్యాణ్తో కలిసి పోరాడాలని పిలుపువిజయవాడ: ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ … Read More
గంటా చేరికకు రూట్ క్లియర్.!9న కప్పుకోనున్న వైసీపి కండువా.!మారనున్న ఉత్తరాంధ్ర సమీకరణాలు.!విశాఖపట్టణం/హైదరాబాద్: వరుస విషాద సంఘటనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న విశాఖ పట్టణం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కనుంది. విశాఖ సిటీలో ఎదురులేని నేతగా అన్ని వ్యవస… Read More
0 comments:
Post a Comment