గుంటూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయనతో పాటు కొడుకు శివరామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపుపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వర్ రావు చేసిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MAwhhW
మాజీ స్పీకర్ కోడెలపై కేసు నమోదు.. అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో ఉచ్చు..!
Related Posts:
దేశం గొప్ప ప్రజాసేవకుడిని కోల్పోయింది: రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ, కేసీఆర్ సహా నేతల స్పందనన్యూఢిల్లీ: గోవా సీఎం మనోహర్ పారికర్ ఆదివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీం… Read More
జనసేన పార్టీ సీట్ల సర్దుబాటుః వామపక్షాలకు చెరో ఏడు అసెంబ్లీ, రెండు లోక్సభ ఖరారుఅమరావతిః రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఇన్నాళ్ల పాటు నాన్చుడు ధోరణిని ప్రదర్శించిన జనసేన పార్టీ అధినేత ప… Read More
అక్కడ పోటీ చేయం: మాయావతి, అఖిలేష్ ఫ్యామిలీతో పాటు 7 స్థానాలు వదిలేసిన కాంగ్రెస్లక్నో: కీలకమైన ఉత్తర ప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ వేరుగా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చ… Read More
ఆ లెటర్ రాసింది వివేకానే, చేతిరాత ఆయనదేః ధృవీకరించిన కడప ఎస్పీకడపః రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, మాజీ లోక్ సభ సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో కడప జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాహు… Read More
కుటుంబం, రాజకీయాలు, ఆరెస్సెస్: ఎమ్మెల్యే అయిన తొలి ఐఐటియన్, ఎవరీ మనోహర్ పారికర్?పనాజీ: గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. అతి సామాన్య 'ముఖ్యమంత్రి'గా పేరు తెచ్చుకున్నారు. పెద్దగా స… Read More
0 comments:
Post a Comment