కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలపై అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 12 మందిని విచారించామని ఏసీపీ కెఎస్ రావు తెలిపారు. ఇక అంతే కాకుండా కోడెల కుటుంబ సభ్యుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LEsFtL
కోడెల ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు 12మంది విచారణ .. ఫోన్ కాల్స్ డేటా పరిశీలన
Related Posts:
వందే భారత్ మిషన్-ఎల్లుండి నుంచి నేరుగా విజయవాడకు విదేశీ విమానాల రాకపోకలువందే బారత్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో విదేశీ విమానాల రాకపోకల్ని పాక్షికంగా పునరుద్ధరించబోతోంది. ఇందులో భాగంగా విజయవాడకు కూడా నేరుగా విదే… Read More
ధాన్యం కొనుగోలులో పచ్చి అబద్దాలాడిన సీఎం.!కేసీఆర్ విధానాలతో రైతులు మగ్గిపోతున్నారన్న డీకే అరుణ.!హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతులపట్ల అవలంబిస్తున్న విధానాల పట్ల భారతీయ జనతా పార్టీ ఘాటుగా స్సందించింది. తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం వడ్లు … Read More
స్వీపర్ పోస్టుకు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ డీఈహైదరాబాద్: జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డీఈ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కారు. స్వీపర్ నుంచి లంచం తీసుకుంటూ అధికారులకు పట్టబడ్డారు. ఇటీవల జీహ… Read More
ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీకి కుట్ర, కేపీరెడ్డి పాత్రపై విచారణ: రాజ్నాథ్కు రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుహైదరాబాద్: వైయస్సార్సీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆదివారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్సింగ్ను ఆయన నివాసంలో కలిశారు. సుమారు 20 న… Read More
సుప్రీంకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో ‘ఇండియన్ డబుల్ మ్యూటెంట్’!న్యూఢిల్లీ: కొద్ది వారాల క్రితం కేంద్రం సుప్రీంకోర్టులో సమర్పించిన ఓ అఫిడవిట్లో ఇండియన్ డబుల్ మ్యూటెంట్ అని పేర్కొందని, ఇప్పుడేమో ఇండియన్ వేరియంట్ అన… Read More
0 comments:
Post a Comment