శ్రీ గంగా నగర్ : మానవత్వం మంట కలుస్తోంది. కలియుగంలో వావి వరుసలు మరచిపోతున్నారు కొందరు. రక్త బంధం అని కూడా చూడకుండా లైంగికదాడికి తెగబడుతున్నారు. రాజస్థాన్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కానీ ఆ కుటుంబం లైంగికదాడి గురించి పోలీసులకు చెప్పకుండా గమ్మున ఉండిపోయింది. కానీ బాధితురాలు ఏకంగా అడిషనల్ పోలీసు కమిషనర్కి కంప్లైంట్ చేయడంతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QNi5RS
అన్న రూప రాక్షసుడు .. సొంత చెల్లిపైనే లైంగికదాడి ..
Related Posts:
ఉద్వాసన పలకడంపై సచిన్ పైలట్ రియాక్షన్: ఓడించలేరంటూ: ట్విట్టర్ అకౌంట్ బయోలో మార్పులుజైపూర్: రాజస్థాన్ రాజకీయాల్లో చెలరేగిన సంక్షోభ తుఫాన్.. ఎలాంటి అనూహ్య పరిణామాలను మిగల్చలేదు. కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంలో సక్సెస… Read More
సచిన్ పైలట్కు కాంగ్రెస్ షాక్, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవీ నుంచి ఔట్, మంత్రులు కూడా..కాంగ్రెస్ పార్టీపై ధిక్కార స్వరం వినిపించి ఎదురు తిరిగిన సచిన్ పైలట్పై కాంగ్రెస్ పార్టీ చర్యలకు ఉపక్రమించింది. డిప్యూటీ సీఎం, రాజస్తాన్ పీసీసీ చీఫ్ ప… Read More
విశాఖపై అష్టావక్రుడి కన్ను.. పేలుళ్లు అందుకేనన్న అనిత.. కుట్రకోణంపై లోకేశ్ భగ్గు.. సాయిరెడ్డి ట్వీట్ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం పేరును ప్రతిపాదించిన తర్వాత ఆ సిటీలో, దాని శివారు ప్రాంతాల్లో వరుసగా ప్రమాద ఘటనలు జరుగుతుండటం చర్చనీయాంశమైంది.… Read More
క్వారంటైన్ నరకానికి భయపడి జంప్ - పెరుగుతున్న ఘటనలు- ఇద్దరు ఎన్నారైలపై కేసులు..ఏపీలో కరోనా వ్యాప్తి ఓవైపు దారుణంగా పెరిగిపోతుండగా... మరోవైపు క్వారంటైన్లలో సదుపాయాలు ఆ మేరకు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్… Read More
ఏపీలో ఒక్కరోజే 43 మంది బలి: 400 దాటిన కరోనా మరణాలు: తగ్గని ఉధృతి: భయం కలిగించేలాఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భయం కలిగించేలా నమోదు అవుతున్నాయి. తగ్గుముఖం పట్టే మాటే పట్టనట్టుగా కరోనా విజృంభణ క… Read More
0 comments:
Post a Comment