శ్రీ గంగా నగర్ : మానవత్వం మంట కలుస్తోంది. కలియుగంలో వావి వరుసలు మరచిపోతున్నారు కొందరు. రక్త బంధం అని కూడా చూడకుండా లైంగికదాడికి తెగబడుతున్నారు. రాజస్థాన్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కానీ ఆ కుటుంబం లైంగికదాడి గురించి పోలీసులకు చెప్పకుండా గమ్మున ఉండిపోయింది. కానీ బాధితురాలు ఏకంగా అడిషనల్ పోలీసు కమిషనర్కి కంప్లైంట్ చేయడంతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QNi5RS
అన్న రూప రాక్షసుడు .. సొంత చెల్లిపైనే లైంగికదాడి ..
Related Posts:
ఏపీలో పతాకస్ధాయికి కరోనా - 24 గంటల్లో 5 వేల కేసులు..62 మంది మృతి....ఏపీలో కరోనా వైరస్ కల్లోలం విచ్చలవిడిగా సాగుతోంది. కరోనా వ్యాప్తిలో రాష్ట్రం రోజుకో కొత్త రికార్డు నెలకోల్పుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4944… Read More
మాజీ ప్రధాని కూతురికి కేసీఆర్ ఆఫర్!.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా వాణిదేవి?.. టీఆర్ఎస్ అనూహ్య ఎత్తుగడ..తెలంగాణలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అనూహ్య ఎత్తుగడలను సిద్ధం చేసింది. ప్రతిపక్ష పార్టీలుగానీ, సొంత నేతలుగానీ నోరెత్తలేని వి… Read More
ఏపీలో 52 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, నెలాఖరులోగా నియామకం, 12 మంది డైరెక్టర్లు: సీఎం జగన్52 రకాల బీసీ కార్పొరేషన్ల చైర్మన్లను నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలాఖరులోపు చైర్మన్ల నియామక ప్రక్రియ పూర్తి కావాలని అధికారు… Read More
రేపు ఏపీలో బీజేపీ-జనసేన నిరసనలు... చాలా కాలం తర్వాత ఉమ్మడిగా..ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మొదలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. మిత్రపక్షమైన బీజ… Read More
lockdown: పక్కింటోళ్లు తరిమేశారు, కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదు, తప్పు మాది కాదు, సీఎం!బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, ప్రజల సహకారం ముఖ్యమని కర్ణాటక సీఎం బీఎస్. యడియ… Read More
0 comments:
Post a Comment