Sunday, May 5, 2019

నెలకొరిగిన 10 వేల కరెంట్ స్తంభాలు, 30 లక్షల కుటుంబాలకు అంధకారం : ఇదీ ఒడిశాపై ఫణి ఎఫెక్ట్

భువనేశ్వర్ : ఒడిశాఫై ఫణి రక్కసి తీరని గాయం చేసింది. సూపర్ సైక్లోన్‌ బీభత్సంతో మృతుల సంఖ్య 12కి చేరింది. తుఫాను సృష్టించిన విలయ తాండవంతో రాష్ట్రంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 10 వేల గ్రామాలు, పట్టణాల్లో పునరావాస చర్యలను అధికారులు చేపట్టారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J0QCeE

0 comments:

Post a Comment