బెంగళూరు: బెంగళూరు నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని వెలుగు చూడటంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీసు కమిషనర్ సునీల్ కుమార్ తెలిపారు. నగరంలో ఎలాంటి బాంబు పేలుళ్లు జరగడానికి అవకాశం ఇవ్వమని పోలీసు కమిషనర్ సునీల్ కుమార్ అన్నారు. బెంగళూరు పోలీసు కంట్రోల్ రూంకు ఇటీవల బాంబు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J0uLnl
Sunday, May 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment