ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఎన్నికల్లో గెలుపు పైన ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల సమయంలో జగన్ కుట్రలకు కేసీఆర్..మోడీ కుతంత్రాలు కలిసాయన్నారు. వైసీపీ ప్రమాణ స్వీకార ముహూర్తం..మంత్రి పదవులు మైండ్గేమ్లో భాగంగా వివరించారు. ఓటింగ్ శాతం తగ్గించేందుకు కుట్ర చేసారని చంద్రబాబు ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J0uy3x
Sunday, May 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment