ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఎన్నికల్లో గెలుపు పైన ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల సమయంలో జగన్ కుట్రలకు కేసీఆర్..మోడీ కుతంత్రాలు కలిసాయన్నారు. వైసీపీ ప్రమాణ స్వీకార ముహూర్తం..మంత్రి పదవులు మైండ్గేమ్లో భాగంగా వివరించారు. ఓటింగ్ శాతం తగ్గించేందుకు కుట్ర చేసారని చంద్రబాబు ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J0uy3x
వైసీపీది మైండ్ గేమ్: జగన్ బేరాలు ప్రారంభించారు: గెలుపు మనదే..సీట్లే తేలాలి : చంద్రబాబు ధీమా..
Related Posts:
లోయలో 10వేల మంది భద్రతా బలగాలను ఎందుకు దింపుతున్నారు...?కశ్మీర్ లోయలో 10వేల మంది పాలమిలటరీ బలగాలను ఎందుకు దింపుతున్నారు...? కశ్మీర్ ప్రత్యేక హక్కులను కల్పిస్తున్న ఆర్టికల్స్ను తొలగించేందుకేనా.. లేదంటే కశ్… Read More
తల్లి తన కుమారుడిని ముద్దాడటాన్ని సెక్స్ అంటారా? మాజీ ముఖ్యమంత్రి!పాట్నా: సమాజ్వాది పార్టీ లోక్సభ సభ్యుడు ఆజం ఖాన్ ఇటీవలే లోక్సభలో భారతీయ జనతాపార్టీ సభ్యురాలు రమాదేవిని ఉద్దేశించిన చేసిన సెక్సీయస్ట్ కా… Read More
కడుపు నొప్పికి ప్రిస్కిప్షన్.. కండోమ్స్ రాసిచ్చిన డాక్టర్..!రాంచీ : గాడిద పుండుకు బూడిద మందు రాసిన చందంగా ప్రవర్తించాడు ఓ డాక్టర్. రోగమొక్కటైతే మందొక్కటి రాసిచ్చాడు. అది వేరే మందు ఐతే పర్వాలేదు. కానీ సదరు వైద్య… Read More
ఏం రిపోర్టింగ్రా నాయనా.. వరద నీటి లోతులో మునిగి తేలుతూ..! (వీడియో)ఇస్లామాబాద్ : అనువుగాని చోట అధికులమనరాదు అనే సామెతను విస్మరిస్తున్నారు కొందరు రిపోర్టర్లు. ఇక లైవ్ రిపోర్టింగ్ పిచ్చి రానురాను పీక్ స్టేజీకి వెళ్లిపోత… Read More
జైపాల్ రెడ్డి..శక్తిమంతమైన మాటకారి: ఆయన భార్యకు సోనియా గాంధీ లేఖ!హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి మృతి పట్ల ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ సం… Read More
0 comments:
Post a Comment