రాష్ట్రంలో చిట్ ఫండ్ మోసాలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చిట్ ఫండ్ కంపెనీలు చిట్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నాయి. చిట్ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పలు చిట్ ఫండ్ కంపెనీలు చీటీ పాడిన తరువాత కూడా సభ్యులకు డబ్బులు ఇవ్వకుండా , నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ICuvuw
Tuesday, April 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment