రాష్ట్రంలో చిట్ ఫండ్ మోసాలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చిట్ ఫండ్ కంపెనీలు చిట్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నాయి. చిట్ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పలు చిట్ ఫండ్ కంపెనీలు చీటీ పాడిన తరువాత కూడా సభ్యులకు డబ్బులు ఇవ్వకుండా , నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ICuvuw
అక్రమ చిట్ ఫండ్ లకు చెక్ పెట్టే బ్లాక్ చైన్ టెక్నాలజీ ..ఇక మోసపూరిత చిట్ ఫండ్ లకు చుక్కలే
Related Posts:
రాజధాని తరలింపు... హైకోర్టు కీలక నిర్ణయం... సీఎం జగన్,మంత్రివర్గానికి నోటీసులు....రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క… Read More
దర్శకుడు శంకర్కు భూకేటాయింపులు... మరి వాళ్లకూ ఇలాగే ఇస్తారా... ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..సినీ దర్శకుడు ఎన్.శంకర్కు తెలంగాణ ప్రభుత్వం కారు చౌకగా భూమిని కేటాయించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు మరోసారి విచారణ జరిగింది. రూ.2.5కోట్లు వ… Read More
Salam bhai: హిందూ అమ్మాయిలను దత్తత తీసుకున్న ముస్లీం, పెళ్లి ఎలా చేశాడంటే, గ్రేట్, వైరల్ !ముంబై/ అహ్మద్ నగర్: రాముడు మావాడు, అల్లా మీవాడు అని చీటికిమాటికి పొట్లాడుకుంటున్న ఈ కాలంలో ఓ ముస్లీం సోదరుడు చేసిన పని ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకుం… Read More
రక్షణ రంగంలో 74% విదేశీకి అనుమతి - ‘ఆత్మరనిర్భర్ భారత్’పై ప్రధాని మోదీ - అంటే తలుపులు మూయడం కాదు''ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అంటే బయటివాళ్లను లోనికి రానివ్వకుండా మనకు మనం అన్ని తలుపులు మూసేయడం కాదు. ఆత్మనిర్భర్ అసలు ఉద్దేశం.. భారతదేశాన్ని సమర్థవంత… Read More
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డి .. క్యాబినెట్ హోదా కూడా !!ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ సలహాదారులకు పని లేకుండా ఖాళీగా ఉంటున్నారని, అనవసరంగా వారి కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు గుప్… Read More
0 comments:
Post a Comment