న్యూఢిల్లీ: రాజ్యసభలో రైతు, వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకునేందుకు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణపై 12 ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, తదితర పార్టీలు ఈ నోటీసును ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ తెలిపారు. రైతు, వ్యవసాయ విధానాలపై ఆదివారం సభలో చోటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35TaZoz
Sunday, September 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment