Sunday, September 20, 2020

పూర్తి భిన్నంగా జగన్, కేసీఆర్ - మోదీ సర్కాను గట్టెక్కించిన వైసీపీ - బంగారు బాతును చంపేశారన్న కేకే

వివాదాస్పదంగా మారిన వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకుంది. విపక్షాల నిరసనలు, పేపర్ల చింపివేత, సభాపతి మైక్ విరగొట్టే ప్రయత్నం, వ్యతిరేక నినాదాల నడుమ సదరు బిల్లులు.. మూజువాణీ ఓటుతో రాజ్యసభ గట్టెక్కాయి. పెద్దల సభలో మెజార్టీ లేని ఎన్డీఏను ఎలాగైనాసరే నిలువరించాలని విపక్షాలు చేసిన ప్రయత్నాలకు వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EjuHOR

Related Posts:

0 comments:

Post a Comment