Sunday, September 20, 2020

తిరుమల డిక్లరేషన్: సీఎం జగన్ ఆ పని చేస్తే సరిపోతుంది కదా?: రఘురామ కృష్ణరాజు

న్యూఢిల్లీ: తిరుమల డిక్లరేషన్ అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించరారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో వీవీఐపీలకు మాత్రమే మాత్రమే డిక్లరేషన్ విధానం ఉందని, గత జీవోను రద్దు చేయకుండా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35TaZ83

Related Posts:

0 comments:

Post a Comment