వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణలుగా భావిస్తోన్న బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగ చరిత్రలో ఇదొక శుభదినమని ఆయన అన్నారు. ఈ బిల్లులతో రైతుకు మేలు చేసే ఎన్నో మార్పులు వస్తాయని, దళారీ వ్యవస్థ నుంచి రైతులు విముక్తులవుతారని, మొత్తంగా రైతన్న చేతికి అధికారం వస్తుందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hWBgVz
Sunday, September 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment