Sunday, September 20, 2020

రైతు చేతికి అధికారం: మద్దతు ధర కొనసాగింపు: వ్యవసాయ బిల్లులపై మోదీ హర్షం - ఆ ఎంపీలపై చర్యలు?

వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణలుగా భావిస్తోన్న బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగ చరిత్రలో ఇదొక శుభదినమని ఆయన అన్నారు. ఈ బిల్లులతో రైతుకు మేలు చేసే ఎన్నో మార్పులు వస్తాయని, దళారీ వ్యవస్థ నుంచి రైతులు విముక్తులవుతారని, మొత్తంగా రైతన్న చేతికి అధికారం వస్తుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hWBgVz

Related Posts:

0 comments:

Post a Comment