Wednesday, October 21, 2020

ధరణిలో ఆస్తుల నమోదుపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. కౌంటర్ దాఖలుకు సర్కార్ కు ఆదేశం

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ భూములతో పాటుగా, వ్యవసాయేతర ఆస్తులపై కూడా సర్వే చేయించి వివరాలు సేకరించే పనిలో పడింది. ఇళ్ళు, షాపులు , ఖాళీ స్థలాలు, ఇలా ప్రజల ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసే పనిలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయాలని చూస్తున్న ధరణి వెబ్ సైట్ లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37qxpOC

Related Posts:

0 comments:

Post a Comment