ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుపట్టారు. అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టై.. బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన.. బుధవారం మీడియాతో మాట్లాడారు. అయితే బస్సుల కొనుగోలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘాలయ, నాగాలాండ్ నుంచి ఎందుకు బస్సులు కొనుగోలు చేశామో వివరించారు. జస్టిస్ రమణేనా? రెడ్డి జడ్జిలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dMIf2K
అక్కడి నుంచి బస్సుల కొనుగోలు ఎందుకంటే.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Related Posts:
పశ్చిమ బెంగాల్,అస్సాం మొదటి దశ పోలింగ్ : రికార్డ్ స్థాయిలో యువ స్నేహితులు ఓటెయ్యాలని ప్రధాని మోడీ పిలుపుపశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో తొలి దశ పోలింగ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది .ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా శనివారం తొలిదశ పోలింగ్ జరుగనుంది … Read More
హోలీ పండగ.. ఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
గ్రేటర్ హైదరాబాద్లో మరింత ఉధృతంగా కరోనా తీవ్రత: తెలంగాణలో కోటికి చేరువగా టెస్టింగులుహైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య క్రమం తప్పకుండా పెరిగిపోతూనే ఉంది. అటు ఏపీలోనూ ఇదే… Read More
దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి కొండ భూములపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం .. ఆ 120 ఎకరాలు బదలాయింపుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెజవాడ కనకదుర్గమ్మ కొండపై ఉన్న భూములపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇంద్ర కీలాద్రి భూములపై ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనిని పూర్త… Read More
ఏప్రిల్ 29వరకు ఎగ్జిట్ పోల్పై బ్యాన్: ఈసీఐదు రాష్ట్రాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇవాళ పశ్చిమ బెంగాల్, అసోంలో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. అసోంలో మూడు విడతల ఎన్నికలు జరగనున్నాయి. కేరళ, తమిళనా… Read More
0 comments:
Post a Comment