గతేడాది లోక్ సభ ఎన్నికల్లో 'పుల్వామా ఉగ్రదాడి'ని ప్రస్తావిస్తూ, అమర జవాన్ల సాక్షిగా ఓట్లు అడిగి విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పంథాను కొనసాగిస్తున్నది. తూర్పు లదాక్ లో చైనా బలగాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 'బీహార్ రెజిమెంట్' జవాన్ల త్యాగాలను ఓటర్లు గుర్తుచేసుకోవాలని సాక్ష్యాత్తూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31pmDnV
సచిన్-సెహ్వాగ్ జోడీలా నితీశ్-మోదీ - చైనా సరిహద్దులో బీహార్ సైనికుల ప్రాణత్యాగం: రాజ్నాథ్
Related Posts:
మరో అల్లుడు రూప రాక్షసుడు .. అనుమానంతో అత్తను, తర్వాత మామను కూడా ...భోపాల్ : ఇటీవల సూర్యాపేట జిల్లాలో ఓ అల్లుడు రూప రాక్షసుడి గురించి తెలుసుకొన్నాం. అత్తపై అతను చేసిన దురగతాన్ని విన్నాం. పోతే మధ్యప్రదేశ్లో కూడా మరో అల… Read More
పీఓకేలోకి 2000 మంది సైనికులను తరలించిన పాక్...?పాకిస్థాన్ మరోసారి ఉద్రిక్తతలకు తెరలేపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి 2000 మంది సైనికులు తరలించింది. నియంత్రణ రేఖకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగ్… Read More
180 హోటల్ బిల్లు.. కస్టమర్ను చంపిన యజమానిలక్నో : మనుషులు మనీ చుట్టూ తిరుగుతున్నారు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కోట్లు కాదు లక్షలు కాదు.. కేవలం వందల రూపాయల కోసం ప్రాణాలు తీస్తున్న ఘటనల… Read More
ఐదు రోజుల క్రితం అదృశ్యం: సరస్సులో శవంగా తేలిన ఐబీఎం ఉద్యోగిహైదరాబాద్: ఐదు రోజుల క్రితం అదృశ్యమైన 28ఏళ్ల ఐటీ ఉద్యోగి అవకాశ్ మహంత కూకట్పల్లిలోని ముళ్లకుంట సరస్సులో శవమై తేలాడు. కంప్యూటర్ హార్డ్వేర్ కంపెనీ ఐబీఎ… Read More
సెల్యూట్ టు ముంబై పోలీస్: నాలుగు రోజుల్లో ఒక్కరూ డుమ్మా కొట్టలేదట!ముంబై: ముంబైలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షానికి మునకేసిందా మహానగరం. జనజీవనం పడకేసింది. … Read More
0 comments:
Post a Comment