ఏపీ బీజేపీలో వర్గ పోరు మొదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి తీరు మీద పార్టీ నేతలు మండి పడుతున్నారు. ఏపీలో బీజేపీ పటిష్టత కోసం అనుసరించాల్సిన వ్యూహాల పైన సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే, ఈ సమావేశం ద్వారా పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. టీడీపీ నుండి బీజేపీలో చేరిన నేతలతో కన్నా తన నివాసంలో సమావేశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ffSmO
ఏపీ బీజేపీలో రాజధాని ముసలం..టార్గెట్ కన్నా : టీడీపీ ట్రాప్ లో పడ్డారంటూ : ఢిల్లీకి చేరిన పంచాయితీ..!
Related Posts:
కర్నూలు జిల్లాలో ఆటవిక ఘటన .. భార్యను కాపురానికి పిలిచినందుకు మర్మాంగం కోసి ఆపై ..కర్నూలు జిల్లాలో ఆటవిక సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి, అతని మర్మాంగాన్ని కోసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అత్యంత జుగుప్… Read More
రూ.1,00,899 బోనస్.. సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా... లాభాల్లో వాటా ప్రకటించిన కేసీఆర్హైదరాబాద్ : సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. బొగ్గు వెలికితీసేందుకు ప్రతి నిత్యం వారు మృత్యు ఒడిలోకి వెళ్లి తిరిగొస్తున్నారని… Read More
కోడెల పేరుతో రాజకీయాలు ఏంటీ ? టీడీపీ, వైసీపీ నేతల తీరుపై కన్నా ఫైర్విశాఖపట్టణం : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యను రాజకీయం చేయడం తగదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. కోడెల శివప్రసాద్ పేరుతో అధికార, వి… Read More
ట్రబుల్ షూటర్.. బిగ్ ట్రబుల్: తీహార్ జైలుకే: బెయిల్ పిటీషన్ పై కాస్సేపట్లో విచారణన్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి మరో హైఓల్టేజ్ షాక్. పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ ను పోల… Read More
ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి కాకుండా ఆకాశం నుండి ఊడిపడుతున్నారా...:ఐరోపా సమాఖ్యకశ్మీర్ అంశంలో పాకిస్తాన్కు మరోసారి అంతర్జాతీయంగా ఎదురుదెబ్బతగిలింది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో మెజారిటీ దేశాలు భారత్ చర్యలను సమర్ధించా… Read More
0 comments:
Post a Comment