Saturday, August 31, 2019

ఏపీ బీజేపీలో రాజధాని ముసలం..టార్గెట్ కన్నా : టీడీపీ ట్రాప్ లో పడ్డారంటూ : ఢిల్లీకి చేరిన పంచాయితీ..!

ఏపీ బీజేపీలో వర్గ పోరు మొదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి తీరు మీద పార్టీ నేతలు మండి పడుతున్నారు. ఏపీలో బీజేపీ పటిష్టత కోసం అనుసరించాల్సిన వ్యూహాల పైన సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే, ఈ సమావేశం ద్వారా పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. టీడీపీ నుండి బీజేపీలో చేరిన నేతలతో కన్నా తన నివాసంలో సమావేశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ffSmO

Related Posts:

0 comments:

Post a Comment