Thursday, August 8, 2019

జగన్ సామాజిక లెక్కలు: పదవుల పంపకంలో ఛాన్స్ కొట్టేసిన వాసిరెడ్డి పద్మ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల పండగ జరుగుతోంది. ఇప్పటికే పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ఏపీ సీఎం జగన్ తాజాగా మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం మారిపోవడంతో అప్పటి వరకు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న నన్నపనేని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GWRrlT

Related Posts:

0 comments:

Post a Comment