Thursday, August 8, 2019

యడియూరప్ప మంత్రి వర్గానికి కేజేపీ దెబ్బ: వారికే మంత్రి పదవులు, అమిత్ షా ఎఫెక్ట్ !

బెంగళూరు: కర్ణాటకలో మంత్రివర్గం లేకపోవడంతో ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఒక్కరే ఆ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరద నీట మునిగిన ఉత్తర కర్ణాటక, మలెనాడు, కరావళి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరద ప్రాంతాల భాదితులను ఆదుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపిస్తూ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న యడియూరప్ప వరద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YQSwSn

Related Posts:

0 comments:

Post a Comment