అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్. రాజధాని పేరుతో గత ప్రభుత్వం అక్రమాలు, అవినీతికి పాల్పడిందంటూ ఆరోపణలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పప్పూ! నీది సార్ధక నామధేయం- గన్నేరు పప్పు బ్యాచ్ శునకావేశం: విజయసాయి, లోకేష్ మాటల యుద్ధం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QsVFFH
జగన్ కొత్త డ్రామా ఇది.. అమరావతిని చంపేసి..: విచారణకు సిద్ధమంటూ నారా లోకేష్ సవాల్
Related Posts:
కరోనావైరస్: తల్లుల నుంచి అప్పుడే పుట్టిన పిల్లలకు కోవిడ్-19 సోకే అవకాశం తక్కువేకోవిడ్-19 ఉన్న మహిళలు ప్రసవిస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధి వారి శిశువులకు వ్యాపించే అవకాశం ఉండదని ఒక చిన్న అధ్యయనం చెబుతోంది. న్యూయా… Read More
భారత భూభాగంలోకి అడుగుపెట్టాయి .. అబద్దం చెప్పాల్సిన అవసరంలేదు: రాహుల్న్యూఢిల్లీ: భారత్ -చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం, ప్రభుత్వం వాస్తవాలను దాస్తోందని, చెబుతున్న దాంట్లో స్పష్టత లేదని మొదటి నుంచి తాను చె… Read More
ఏపీలో కరోనా పరీక్షల కొత్త ధరలివే- ఆరోగ్యశాఖ ప్రకటన.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు...ఏపీలోని ప్రైవేట్ ల్యాబుల్లో నిర్వహిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు ఎంతెంత వసూలు చేయవచ్చనే విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కరోనా పేరుతో ప్ర… Read More
సిగ్గుతో తలదించుకుంటున్నా.. మరీ అంబులెన్సులు ఎందుకు..? రఘురామ హాట్ కామెంట్స్నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి కరోనా బాధితుడి గోస గురించి ప్రస్తావించారు. ఎంపీ సొంత ఊరిలో కరోనా బాధితుడిని ఇటీవ… Read More
గవర్నర్ విచక్షణాధికారం: ముఖ్యమంత్రికి 6 పేజీల లవ్ లెటర్: సాయంత్రానికి రిప్లై: ప్రధానికి ఫోన్జైపూర్: రాజస్థాన్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు మరింత ముదిరాయి. పాకాన పడ్డాయి. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం పరిస్థితులకు ఇప్పట్లో బ్రేక్ పడ… Read More
0 comments:
Post a Comment