ఏపీ రాజధాని అమరావతి కొనసాగింపు పైన సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రాజధాని పైన సమీక్ష ద్వారా దీనికి ఒక ముగింపు వస్తుందని అందరూ ఆశించారు. అయితే, ముఖ్యమంత్రి సమీక్షలో రాజధానిలో నిర్మాణాల పురోగతి..బ్యాంకు గ్యారెంటీలు..ఆర్దిక నిర్వహణ పైనే చర్చ సాగింది. రాజధాని పైన జరుగుతున్న చర్చ గురించి ప్రస్తావించ లేదు. రైతులకు చెల్లించాల్సిన కౌలు.. స్థలాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MImcPW
రాజధాని సస్పెన్స్ కంటిన్యూ..తేల్చని ప్రభుత్వం : ఏ ఒక్క సామాజిక వర్గానిదీ కాదు : బొత్సా సేమ్ డైలాగ్..
Related Posts:
విజయవాడలో ఎస్సైకి కరోనా - సిటీ పోలీసుల్లో టెన్షన్.. టెన్షన్...దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలకు రక్షణగా ఉంటున్న పోలీసు సిబ్బందికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రజ… Read More
రంగనాయక సాగర్ ప్రారంభోత్సవ వేళ.. హరీశ్పై కేటీఆర్ సరదా కామెంట్స్.. ఏమన్నారంటేతెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో భాగంగా నేడు(ఏప్రిల్ 24)న మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సిద్దిపేట జిల్… Read More
నిమ్మగడ్డ లేఖపై మరో సంచలనం-ఆధారాల ధ్వంసం..సీఐడీ దర్యాప్తు కలకలం..ఏపీలో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి తప్పుకున్నా.. ఆయనపై సాగుతున్న దర్యాప్తు ఇంకా సంచలనాలు రేపుతూనే ఉంది. ముఖ్యంగా ఆయన కేంద్రా… Read More
వీడియో చూడండి : అంబులెన్స్ ట్రీట్మెంట్ : తమిళనాడు పోలీసులు ఇస్తున్న చికిత్స జర దేఖో..!తమిళనాడు: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడం జరుగింది. అయితే లాక్డౌన్ అంటే ఒక్క నిత్యావసర సేవలు తప్ప మిగతావన్నీ … Read More
డ్యాన్సులు వేసుకుంటూ..పూలు చల్లుకుంటూ ..రోజాపై బొండా ఉమా ఫైర్ ..ఇంకా ఏమన్నారంటేనగరి ఎమ్మెల్యే రోజాతో పాటు ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టారాజ్యంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆగ్రహం వ్యక్… Read More
0 comments:
Post a Comment