Sunday, September 22, 2019

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తికి చికిత్స చేసిన వైసీపీ ఎమ్మెల్యే

గుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఒకరు తన మానవత్వాన్ని చాటుకున్నారు. వృత్తి ధర్మాన్ని పాటించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి అప్పటికప్పుడు, నడి రోడ్డు మీదే చికిత్స చేశారు. ఆమే డాక్టర్ ఎం శ్రీదేవి. తాడికొండ శాసన సభ్యురాలు. వృత్తిరీత్యా డాక్టర్. ఆదివారం ఉదయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31IqBpX

Related Posts:

0 comments:

Post a Comment