Sunday, September 22, 2019

కాంగ్రెస్ నేతల విలీనం ఒక ముగిసిన కథ :సీఎం కేసీఆర్

అసెంబ్లి చివరి రోజు సమావేశంలో సీఎం కేసిఆర్ కాంగ్రెస్,బీజేపీ పార్టీలపై విరుచుపడ్డారు. గత కొద్ది రోజులుగా ఆపార్టీ నేతలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రెండు పార్టీల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయ్యిందన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ పార్టీలేనని నోక్కి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే ఆర్హత లేదని స్పష్టం అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30f2D9l

Related Posts:

0 comments:

Post a Comment