అసెంబ్లి చివరి రోజు సమావేశంలో సీఎం కేసిఆర్ కాంగ్రెస్,బీజేపీ పార్టీలపై విరుచుపడ్డారు. గత కొద్ది రోజులుగా ఆపార్టీ నేతలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రెండు పార్టీల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయ్యిందన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ పార్టీలేనని నోక్కి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే ఆర్హత లేదని స్పష్టం అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30f2D9l
కాంగ్రెస్ నేతల విలీనం ఒక ముగిసిన కథ :సీఎం కేసీఆర్
Related Posts:
చంద్రబాబును ఇమ్రాన్ ఖాన్తో పోల్చిన అంబటి.. ! ఆయన కొంప ఎప్పుడో మునిగిపోయింది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వచ్చినంత కోపం కృష… Read More
ఎమ్మెల్యే ఇంటిలో ఏకే- 47 సీజ్, గ్యాంగ్ స్టర్, పగ తీర్చుకున్నారు, రాజకీయాల్లోకి వచ్చి !పాట్నా: బీహార్ కు చెందిన స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే ఇంటిలో మారణాయుధాలు పెట్టుకుని హల్ చల్ చేస్తున్నాడని ఆరోపణలు రావడంతో పోలీసు అధికారులు దాడులు చేశారు.… Read More
UNSC : పాకిస్తాన్కే కాదు.. అక్కడి జర్నలిస్ట్కు కూడా భారత్ స్నేహహస్తం..!! ఆసక్తికర పరిణామం..!!ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్గత సమావేశం అనంతరం ఐక్యరాజ్యసమితి భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్, పాకిస్తాన్ జర్నలిస్టులకు మధ్య ఆ… Read More
చంద్రబాబు కోన్ కిస్కా గొట్టం .. ఆయన ఇల్లు ఉంటే ఏంటి..పోతే ఏంటి..మంత్రి కొడాలి నానీ షాకింగ్ కామెంట్స్ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర డ్రోన్ కెమెరాల వినియోగంపై పాలక, ప్రతిపక్షల మధ్య మాటల యుద్ధం జరగుతోంది. నిన్న డ్రోన్ల వివాదంపై చంద్రబాబు ఇంటి వద్ద … Read More
తక్షణమే ఖాళీ చేయండి..చంద్రబాబు నివాసానికి నోటీసు : మునిగిన హెలీప్యాడ్..గార్డెన్...!!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పైన వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆయన నివాసం వద్ద హెలిప్యాడ్..గార్డెన్ వరద నీటిలో … Read More
0 comments:
Post a Comment