కేంద్ర మాజీమంత్రి చిదంబరం తర్వాత కేంద్ర ప్రభుత్వం సోనియాగాంధీ సన్నిహితుడు అహ్మద్ పటేల్పై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. సందేసర గ్రూపు మనీ ల్యాండరింగ్ కేసులో విచారించేందుకు ఈడీ అధికారులు అహ్మద్ పటేల్ నివాసానికి చేరుకున్నారు. ఈ స్కాంలో రూ.15 వేల కోట్ల కుంభకోణం జరిగింది. ఈ కేసులో ఇదివరకు కూడా పటేల్ను ప్రశ్నించాలని అనుకొంది. కానీ అనారోగ్య కారణాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dF8EO6
ఇక అహ్మద్ పటేల్ వంతు: సందేసర స్కాంలో విచారించేందుకు ఇంటికి ఈడీ, రూ.15 వేల కోట్ల స్కాం..
Related Posts:
ఈఎస్ఐ స్కాంపై అచ్చెన్నాయుడు: ప్రధాని మోడీ ఆదేశాలు, తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే..ఈఎస్ఐ స్కాంపై మాజీమంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. తాను తప్పు చేయలేదని, చేయబోనని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే టెలీ హెల్త్ సర… Read More
దారుణం : మరదలి నగ్న ఫోటోలు ఫేస్బుక్లో పెట్టిన బావ..గుంటూరులో దారుణం వెలుగుచూసింది. మరదలిపై పదేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ దుర్మార్గుడి వ్యవహారం బట్టబయలైంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ … Read More
పానీపూరి తినిపిస్తానంటూ.. పబ్లిక్ పార్కు బాత్రూంలోకి తీసుకెళ్లి.. 8ఏళ్ల పాపపై అఘాయిత్యంవిశ్వనగరం హైదరాబాద్ లో మరో అఘాయిత్యం జరిగింది. పట్టపగలే ఓ చిన్నారిపై కామాంధుడు పబ్లిక్ పార్కులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గుడిసెలో నివసించే పాపకు పాన… Read More
ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం : మంత్రి జయరాంఈఎస్ఐ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. చంద్రబాబు హయాంలో భారీ ఈఎస్ఐ కుంభకోణం జ… Read More
నోయిడా-ఢిల్లీ రహదారిని తెరిచిన యూపీ పోలీసులు.. ఆ వెంటనే క్లోజ్, ఎందుకు తెలుసా..?పౌరసత్వ సవరణ చట్టం సెగలు ఢిల్లీలో రాజుకుంటూనే ఉన్నాయి. షహీన్బాగ్, జమియా మిలియా వర్సిటీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఢి… Read More
0 comments:
Post a Comment