Saturday, June 27, 2020

ఇక అహ్మద్ పటేల్ వంతు: సందేసర స్కాంలో విచారించేందుకు ఇంటికి ఈడీ, రూ.15 వేల కోట్ల స్కాం..

కేంద్ర మాజీమంత్రి చిదంబరం తర్వాత కేంద్ర ప్రభుత్వం సోనియాగాంధీ సన్నిహితుడు అహ్మద్ పటేల్‌పై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. సందేసర గ్రూపు మనీ ల్యాండరింగ్ కేసులో విచారించేందుకు ఈడీ అధికారులు అహ్మద్ పటేల్ నివాసానికి చేరుకున్నారు. ఈ స్కాంలో రూ.15 వేల కోట్ల కుంభకోణం జరిగింది. ఈ కేసులో ఇదివరకు కూడా పటేల్‌ను ప్రశ్నించాలని అనుకొంది. కానీ అనారోగ్య కారణాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dF8EO6

Related Posts:

0 comments:

Post a Comment