Saturday, June 27, 2020

నాణ్యతలేని కిట్లు,నెగిటివ్ వచ్చినా పాజిటివ్,16 ప్రైవేట్ ల్యాబ్‌ల వల్లే ఈ పరిస్థితి:తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ ల్యాబ్‌లలో చేస్తోన్న పరీక్షలతో గందరగోళం నెలకొందని, కేసులు పెరిగేందుకు దోహదం చేసిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. నిపుణుల కమిటీ నివేదిక గురించి వివరించింది. కేసులు పెరగడంపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయగా.. ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షల తీరు గురించి కమిటీ అధ్యయనం చేసింది. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B5PB2z

Related Posts:

0 comments:

Post a Comment