మాజీ కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ ఘట్టం ముగిసింది. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్లో జైట్లీ పార్ధీవదేహానికి మధ్యహ్నం 3.15 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా జైట్లి కుమారుడు చితికి నిప్పంటించారు. అంతకు ముందు ఆయన స్వగృహం నుండి బీజేపీ ప్రధాన కార్యాలయానికి జైట్లీ భౌతికకాయాన్ని తరలించారు. పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ULrUA
జైట్లీకి కన్నీటి వీడ్కోలు... నిగమ్ బోధ్లో ముగిసిన జైట్లీ అంత్యక్రియలు
Related Posts:
జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు: లక్షల కోట్లు కొట్టేద్దామని ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డావా?టిడిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జగన్ సర్కార్ ని టార్గెట్ చ… Read More
కరోనావైరస్ ICMR సెరో సర్వే: 'భారతదేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరికి కోవిడ్'భారతదేశంలోలో 21 శాతానికిపైగా ప్రజలు కోవిడ్ -19 బారిన పడ్డారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వేలో తేలింది. 28… Read More
రైతులకు పెరుగుతోన్న అంతర్జాతీయ మద్దతు.. ఆస్కార్ నటి సంఘీభావం,బ్రిటీష్ నటికి రేప్ బెదిరింపులుకేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనకు అంతర్జాతీయ మద్దతు అంతకంతక… Read More
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనక సీఎం జగన్ హస్తం..? అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలువిశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం అగ్గిరాజేస్తోంది. ప్రత్యేక హోదా గురించి కాక.. విశాఖ ఉక్కుపై ఏపీ నేతలు పోరుబాట పట్టారు. కానీ కేంద్రం మాత్రం పట్ట… Read More
Sketch: పట్టపగలు పక్కన స్టాఫ్, ఎదురుగా బంగారు నగలు, ఆంటీల స్కెచ్ కు సూపర్ సినిమా!చెన్నై/ బెంగళూరు: కొందరు ఏమి చేసినా మూడో కంటికి తెలీకుండా చెయ్యడంతో వాళ్లు కేటుగాళ్లుగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇప్పుడు అదేకోవకు చెందిన ఇద్దరు ఆంటీల … Read More
0 comments:
Post a Comment