Sunday, August 25, 2019

జైట్లీకి కన్నీటి వీడ్కోలు... నిగమ్ బోధ్‌లో ముగిసిన జైట్లీ అంత్యక్రియలు

మాజీ కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ ఘట్టం ముగిసింది. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో జైట్లీ పార్ధీవదేహానికి మధ్యహ్నం 3.15 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా జైట్లి కుమారుడు చితికి నిప్పంటించారు. అంతకు ముందు ఆయన స్వగృహం నుండి బీజేపీ ప్రధాన కార్యాలయానికి జైట్లీ భౌతికకాయాన్ని తరలించారు. పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ULrUA

Related Posts:

0 comments:

Post a Comment