అమరావతి/హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలకన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యతనిస్తూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేయాలని ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడిపి సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాలను కలుపుతూ అందరికి ఆమోదయోగ్యమైన ప్రదేశంలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి గత టీడిపి ప్రభుత్వం సన్నాహాలు చేసిందని, అందుకోసం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZgZ1xV
దొనకొండలో వైసిపి రియల్ వ్యాపారం..! అందుకే రాజధానిని తరలించే కుట్ర చేస్తున్నారన్న వేదవ్యాస్..!!
Related Posts:
బలనిరూపణకు గవర్నర్ డెడ్లైన్: ‘మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సర్కారును కరోనా కూడా కాపాడలేదు’భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు రాజీనామా చేయడంతో సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. సోమవారం… Read More
జగన్ వారిని ఎందుకు తక్కువ అంచనా వేసినట్లు ? ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ...!ఏపీలో స్ధానిక ఎన్నికలను వాయిదా వేస్తూ తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం కాకరేపుతోంది. అయితే ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయం తీ… Read More
జగన్! ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?: ‘కరోనా-పారాసిటమాల్’పై చంద్రబాబు ఫైర్హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ పట్ల ఏపీలోని వైఎస్ జగన్ సర్కారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వ… Read More
కరోనా ఎఫెక్ట్.. ఉస్మానియా విద్యార్థులకు షాకిచ్చిన వీసీ..కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలన్నింటిని మార్చి 31వరకు మూసివేయాలని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. కేవలం పదో తరగతి,ఇంటర్మీ… Read More
కరోనా ఎఫెక్ట్ : సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఇక వర్చువల్ కోర్టుల ద్వారానే విచారణ..ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడం గతంలో చూసి ఉంటాం. దిశ ఎన్కౌంటర్ సమయంలో.. నిందితులను ఉ… Read More
0 comments:
Post a Comment