కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలన్నింటిని మార్చి 31వరకు మూసివేయాలని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. కేవలం పదో తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రమే షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని చెప్పింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం యూనివర్సిటీల్లో క్లాసులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఆయా యూనివర్సిటీల్లో విద్యార్థులు మాత్రం హాస్టళ్లలోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లోని ఉస్మానియా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aUuY5s
కరోనా ఎఫెక్ట్.. ఉస్మానియా విద్యార్థులకు షాకిచ్చిన వీసీ..
Related Posts:
మరీ అంత పెద్ద సమస్య కాదు లేవో..! చెన్నై నీటి కొరతపై స్పందించిన సీఎం పళని స్వామి..!!చెన్నై/హైదరాబాద్ : చెన్నై నగరంలో నెలకొన్న నీటి సమస్యపై ముఖ్యమంత్రి పళని స్వామి స్పందించారు. భూగర్భ జలాలు తగ్గిపోతుండటం వల్లే చెన్నైలో నీటి కొరత ఏర్పడి… Read More
శత్రు, రుణ శేషం ఉండకూడదంటున్న బీజేపి..! తెలుగు రాష్ట్రాలే ప్రధాన టార్గెట్..!!ఢిల్లీ/హైదరాబాద్ : బీజేపి దూకుడు పెంచుతోంది. దక్షిణాదిన జెండా పాతేందుకు పావులు కదుపుతోంది. అందుకు రెండు తెలుగువ రాష్ట్రాలను ముందుగా తమ ఆదీనంలోకి తెచ్చ… Read More
భర్త తోడుగా భార్య .. క్రిమినల్ పనుల్లోనూ ... సిటీలో కలకలంహైదరాబాద్ : భార్య .. భర్తతో కడవరకు తోడుంటానని ప్రతీన చేస్తోంది. కష్టంలో, సుఖంలో పాలుపంచుకుంటానని హామీనిస్తోంది. భర్త బాధని తన బాధ అని భావిస్తోంది. ఇంత… Read More
తండ్రిరూప రాక్షసుడు.. కూతురిపై పాడుపని యత్నం, గొడ్డలితో నరికిన మహిళడెహ్రాడూన్ : కలికాల ప్రభావమో ? లేక ఆధునిక పోకడలో తెలియదు కానీ .. సమాజంలో వావి వరుస మరచిపోతున్నారు. ఇక మద్యం తాగిన కొందరు తమ హద్దులు మీరి ప్రవర్తిస్తున… Read More
ఆగని వలసలు : కార్మికులుగా కర్షకులు, పిల్లల కోసం లేబర్గా, ఇదీ పాలమూరు వలసల వ్యధపాలమూరు : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. స్వ రాష్ట్రం సిద్ధించిన నిధులు, నియామకాల సంగతెందో కానీ నీళ్ల గోస తీరడం లేదు. నల్… Read More
0 comments:
Post a Comment