న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరంను గురువారం మధ్యాహ్నం సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టింది. గురువారం నాలుగు గంటలపాటు చిదంబరంను సీబీఐ విచారించినట్లు సమాచారం. ఆ తర్వాతనే కోర్టులో ప్రవేశపెట్టింది. క్వైట్&డిటర్మైన్డ్ ఆఫీసర్: చిదంబరం ఇంటి గోడ దూకిన సీబీఐ అధికారి ఎవరో తెలుసా? సుదీర్ఘమైన కేసు కావడంతో మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమకు మరింత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KO3hB3
చిదంబరంను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ: 5 రోజుల కస్టడీ ఇవ్వాలంటూ వాదన
Related Posts:
నిరుద్యోగుల చావుకు కేసీఆరే కారణం.. వైఎస్ షర్మిల నిప్పులురాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ కారణం అని వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. నేరేడుచర్ల మండలం మేడారంలో నిరుద్యోగులను ఉద్దేశించి ఆమె మాట్లాడ… Read More
శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలుఅప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. జాతి వైరాలు మరచి మరీ జంతువులు ప్రవర్తిస్తాయి. చాలా సందర్భాల్లో గొడవకు దిగే అవీ.. కొన్ని సందర్బాల్లో మాత్రం తమ గొ… Read More
దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన.. ఒకరోజు ఆందోళన: ఐఎంఏ, కారణమిదే..వైద్యులపై దాడుల ఘటనలను డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. వైద్యులపై దాడిని ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త నిరసనకు సిద్దమైంది. హింసకాండ… Read More
హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో … Read More
వ్యాక్సిన్ సామర్థ్యంపై ప్రభావం చూపేది ఇదే.. గులేరియా ఏం చెప్పారంటేకరోనా వ్యాక్సిన్ సామర్థ్యంపై డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావం చూపే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా వెల్లడించారు. అయినప్పటికీ టీకాలు… Read More
0 comments:
Post a Comment