Tuesday, August 20, 2019

రాజుకుంటున్న రిజర్వేషన్ల మంట: నిన్న మాయావతి..నేడు ప్రియాంక గాంధీ!

న్యూఢిల్లీ: రిజర్వేషన్ల అమలు తీరుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యానాలపై దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్నాయి. రిజర్వేషన్ల అంశాన్ని ముట్టుకుంటే.. దేశం భగ్గున మండిపోతుందంటూ బహుజన్ సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి హెచ్చరించి 24 గంటలు గడవకముందే అఖిల భారత కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NuLaSL

Related Posts:

0 comments:

Post a Comment