Wednesday, May 27, 2020

లాక్ డౌన్ 5.0 కు సన్నాహాలు ? మరో రెండు వారాల పొడిగింపు- కేంద్రం సంకేతాలు

దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా కేంద్రం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తోనూ సంప్రదింపులు జరుపుతోంది. మే 31న మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు.  ఇదే చివరి లాక్ డౌన్- ఇప్పటికే లక్ష్యం నెరవేరింది- కేంద్రం సంకేతాలు...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gsMxNF

Related Posts:

0 comments:

Post a Comment