దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా కేంద్రం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తోనూ సంప్రదింపులు జరుపుతోంది. మే 31న మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇదే చివరి లాక్ డౌన్- ఇప్పటికే లక్ష్యం నెరవేరింది- కేంద్రం సంకేతాలు...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gsMxNF
లాక్ డౌన్ 5.0 కు సన్నాహాలు ? మరో రెండు వారాల పొడిగింపు- కేంద్రం సంకేతాలు
Related Posts:
తెలంగాణ గవర్నర్గా సత్యపాల్ మాలిక్..!?నరసింహన్కు కీలక బాధ్యతలు:బీజేపీ నేతల ఆలోచన ఇలా.తెలంగాణకు నూతన గవర్నర్ నియామకం ఖరారైంది. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్గా కొనసాగిన నరసింహన్ ప్రస్తుతం కేవలం తెలంగాణ గవర్నర్గా మాత్రమే ఉన… Read More
ముస్లిం టీవీ జర్నలిస్టును చూడను: లైవ్ డిబేట్ లో కళ్లు మూసుకున్న హిందూ నేతన్యూఢిల్లీ: ఓ ముస్లిం జర్నలిస్ట్ కమ్ న్యూస్ యాంకర్ కు టీవీ లైవ్ డిబేట్ లో ఘోర అవమానం జరిగింది. ముస్లిం కావడం వల్ల తాను అతణ్ని చూడబోనని అంటూ తన కళ్లకు … Read More
అమర్నాథ్ యాత్రపై రెడ్ అలర్ట్.... యాత్రికులు త్వరగా వెళ్లిపోవాలని అధికారుల ఆదేశం..!జమ్ము కశ్మీర్లో అమర్ నాథ్ యాత్రికులు,టూరిస్టులు ఎక్కువ రోజులు ఉండవద్దంటూ జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది. యాత్ర స్థలాలపై ఉగ్రదాడులు జరిగే … Read More
చెడిపోయిన ఆహారం సర్వ్ చేసినందుకు ఆ హోటల్కు కోర్టు షాక్.. ఎంత చెల్లించమందంటే..?చెన్నై: గత కొద్దిరోజులుగా ప్రముఖ హోటల్ శరవణ భవన్ వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆ హోటల్ యాజమానికి సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించడం... ఆ త… Read More
వాట్సాప్లో కొత్త ఫీచర్: ఒక మెసేజ్ బూటకమా.. లేక నిజమా ఇట్టే తెలుసుకోవచ్చు..!వాట్సాప్... ప్రముఖ సోషల్ మీడియా చాటింగ్ యాప్. ఈ యాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదు. ఈ యాప్ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చేర్పులు చ… Read More
0 comments:
Post a Comment