న్యూఢిల్లీ: ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా మిగ్ యుద్ధ విమానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత వాయుసేన 44ఏళ్ల క్రితం నాటి మిగ్-21 యుద్ధ విమానాలనే ఇంకా నడుపుతోందని.. అంత పాత కార్లను కూడా ఎవరూ వాడరని ఆయన అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33VTLnc
Tuesday, August 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment