అసలే కరోనా లాక్ డౌన్ కారణంగా బొటాబొటీ ఆదాయంతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అనుకోని ట్విస్ట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల ఉద్దీపన ప్యాకేజీకి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరో రూ.20లక్షల కోట్ల ప్యాకేజీతో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో మరో రూ.10లక్షల కోట్లు పొందవచ్చునని.. తద్వారా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36AeWgn
అసలే ఆదాయం పడిపోయిన వేళ.. రాష్ట్రాలకు గడ్కరీ ట్విస్ట్.. రూ.20లక్షల కోట్లు సమకూర్చాలని..
Related Posts:
జో బిడెన్ టీమ్లో కన్నడిగ: కీలక బాధ్యతలు అప్పగింత: ప్రథమ మహిళ డైరెక్టర్గావాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ టీమ్లో చేరుతోన్న ప్రవాస భారతీయుల సంఖ్య ఒక్కటొక్కటిగా పెరుగుతోంది. ఇదివరకే కోవిడ్ టాస్క్ఫోర్స్లో వారు… Read More
యూఎస్ వ్యాక్సిన్ల కంటే చౌకగా మార్కెట్ లో స్పుత్నిక్ వీ .. రూ .740కే ఒక్కో డోసు.. 95 శాతం ప్రభావంకరోనా మహమ్మారిని అంతం చేయడానికి వ్యాక్సిన్ ప్రయోగాలూ తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లుగా ఫైజర్, మోడర్నా కంపెనీల న… Read More
Sabarimala: నిన్న రోజుకు రూ. 3. 5 కోట్లు ఆధాయం, నేడు రూ. 10 లక్షలు, ప్రభుత్వం వింతనియమాలు!శబరిమల/ కొచ్చి, పంపా: శబరిమలలోని అయప్పస్వామిని దర్శించుకునే అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య కేరళ ప్రభుత్వం ఊహించనిదానికంటే చాలా తక్కువ సంఖ్యకు చేరుకుంది. క… Read More
రేపు తీరం దాటనున్న నివర్ తుపాను- దక్షిణకోస్తా, రాయలసీమపై ఎఫెక్ట్- ఏపీ అంచనాబంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను అంతకంతకూ బలపడుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భీకరమైన… Read More
కరోనా వైరస్ ను గుర్తించటంలో శునకాల సాయం: అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలుకరోనా మహమ్మారి నియంత్రించడం కోసం ప్రపంచం చేయని ప్రయత్నాలు లేవు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు చర్యలు తీసుకుంట… Read More
0 comments:
Post a Comment