Wednesday, May 27, 2020

అసలే ఆదాయం పడిపోయిన వేళ.. రాష్ట్రాలకు గడ్కరీ ట్విస్ట్.. రూ.20లక్షల కోట్లు సమకూర్చాలని..

అసలే కరోనా లాక్ డౌన్ కారణంగా బొటాబొటీ ఆదాయంతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అనుకోని ట్విస్ట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల ఉద్దీపన ప్యాకేజీకి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరో రూ.20లక్షల కోట్ల ప్యాకేజీతో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో మరో రూ.10లక్షల కోట్లు పొందవచ్చునని.. తద్వారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36AeWgn

Related Posts:

0 comments:

Post a Comment