దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై వరుణుడు ఇప్పుడప్పుడే కరుణచూపేలా లేడు. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ముంబై నగరం అస్తవ్యస్తంగా మారింది. రానున్న 24 గంటల్లో ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణశాఖ చేసిన తాజా ప్రకటన ప్రజల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించాలంటూ అధికారులకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31oIFVN
ముంబైని ముద్ద చేసిన భారీ వర్షాలు..రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
Related Posts:
రైళ్లలో మహిళల భద్రత కోసం 'మేరీ సహేలీ' కార్యక్రమం .. మహిళా ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్మహిళా ప్రయాణికులకు శుభ వార్త చెప్పింది రైల్వే శాఖ. ఇండియన్ రైల్వేస్ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ వారికి ఎలాంటి భయం లేని , సురక్షిత , సౌకర్యవంతమైన ప్ర… Read More
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం సన్నాహాలు- రాష్ట్రాల్లో స్టీరింగ్ కమిటీల ఏర్పాటు..భారత్లో వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా… Read More
బీజేపీకి బీహార్ సీఎం నితీశ్ షాకిచ్చారా? - లక్షల్లో ఉద్యోగాల హామీని పచ్చి బోగస్ అంటూ ఫైర్తలసరి జీడీపీలో దేశంలోనే అట్టడుగున ఉండటంతోపాటు కరోనా లాక్ డౌన్ సమయంలో తీవ్రంగా ఎఫెక్ట్ అయిన బీహార్లో.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారమంతా నిరుద్యోగం… Read More
సింగరేణి బొగ్గు గనిలో కూలిన పైకప్పు: ఒకరు మృతిరామగుండం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గనిలో గురువారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. వకిల్పల్లి గనిలో పైకప్పు కూలడంతో ఓవర్మెన్ నవీన్ మృతి చెందాడు.… Read More
Fact check : ఫుడ్ బిజినెస్ వ్యాపారులకు ఆ లైసెన్స్ తప్పనిసరా...?దేశంలో ఉన్న ఫుడ్ బిజినెస్ వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) లైసెన్స్ కలిగి ఉండాలని ఇటీవల ఓ పత్రిక ప్రచురి… Read More
0 comments:
Post a Comment