Saturday, August 8, 2020

కరోనా వ్యాక్సిన్ రాకపై కేంద్రం సానుకూల సంకేతాలు- త్వరలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తయారీకి రాత్రింబవళ్లూ ప్రయత్నాలు సాగుతున్న వేళ వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఇది మార్కెట్లోకి వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. అయితే దీన్ని ఓపెన్ మార్కెట్లో పెడితే ప్రజల నుంచి కార్పోరేట్ సంస్ధల వరకూ అందరికీ ఇబ్బందులు తప్పేలా లేవు. దీంతో కరోనా వ్యాక్సిన్ నిర్వహణకు ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33I2aga

Related Posts:

0 comments:

Post a Comment