Tuesday, August 13, 2019

జమ్ము కాశ్మీర్ లో మరో కీలక ఘట్టం: కేంద్రం వడివడిగా అడుగులు: అక్టోబర్ లో అంతా అక్కడే..!!

జమ్ము కాశ్మీర్ పైన కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆకస్మికంగా జమ్ము కాశ్మీర్ లో అధికరణ 370, అధికరణ 35ఏలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలోనూ జమ్ము కాశ్మీర్ అభివృద్ధి కి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఒక వైపు అక్కడ ఎన్నికల కోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z2dZM9

Related Posts:

0 comments:

Post a Comment