శ్రీనగర్: ఊహించిందే చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కొంత గడువు కావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. ఉరుము లేని పిడుగులాగా ఉగ్రవాదుల శిబిరాలపై విరుచుకు పడింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న, ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్లుగా భావిస్తున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NATC0N
ప్రతీకార దాడులు: సరిహద్దు దాటిన వైమానిక దళం..ఉగ్ర శిబిరాలు ఛిన్నాభిన్నం
Related Posts:
చంద్రబాబు వార్నింగ్.. అగ్నిగుండమవుతుంది: స్పీకర్ స్థాయిని దిగజార్చొద్దు: 2014లో వైసీపీ ఓడిపోయి...!!ప్రతిపక్ష నేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలను కట్టడి చేసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని, ఇష్టానుసారంగా వ్యవహ… Read More
వీడియో : ముద్దులతో నడిరోడ్డుపై రెచ్చిపోయి.. చివరకు ప్రాణాలు కోల్పోయి..!లీమా : భార్యభర్తలు ప్రేమను ఆస్వాదిస్తూ.. మరో లోకంలో విహరిస్తూ కానరాని లోకాలకు వెళ్లిపోయిన ఘటన పెరూ దేశంలో చోటుచేసుకుంది. తమను తాము మరిచిపోయి.. ముద్దు … Read More
ఏపీఎన్ఆర్టీ సలహాదారునిగా వైఎస్ఆర్ సీపీ నేతఅమరావతి: విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాల్లో స్థిరపడిన తెలుగువారి సంక్షేమం, విదేశీ పెట్టుబడుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన ఆం… Read More
యజమాని కాదు రాక్షసుడు: తాగాడు, సిబ్బందిని కొట్టాడు.. (వీడియో)చెన్నై : భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. అందరికీ సమాన అవకాశాలు. హక్కులను రాజ్యాంగం కల్పించింది. కానీ ఇదే కొందరిపాలిట శాపమవుతుంది. ఓ విదేశీయునికి దేశంలో వ… Read More
నవంబర్లోనే కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు... ఈసీ సమావేశం..జమ్ము కశ్మీర్ విభజనపై వడివడిగా నిర్ణయాలు తీసుకుంటూ, ఊహించని విధంగా రాష్ట్రాన్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన కేంద్రం, అంతే వడివడిగా రాష్ట్… Read More
0 comments:
Post a Comment