హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భావి తరాలను దృష్టిలో పెట్టుకుని విరివిగా మొక్కలు నాటేలా హరితహారం తీసుకొచ్చింది. ఆ క్రమంలో పల్లె పట్నం తేడా లేకుండా మొక్కల పెంపకం జోరందుకుంది. అంతేకాదు జంగల్ బచావో, జంగల్ బడావో అంటూ అడవుల సంరక్షణ కోసం సైతం నడుం బిగించింది కేసీఆర్ సర్కార్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/302Apue
Tuesday, August 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment