జైపూర్ : రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన పెహ్లు ఖాన్ దాడి కేసులో రాజస్థాన్ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులు ఆరుగురు నిర్దోషులని తీర్పులో పేర్కొన్నది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు ఈ నెల 7న ముగిసిన సంగతి తెలిసిందే. తీర్పును ఇవాళ్టికి వాయిదావేసిన న్యాయస్థానం కాసేపటి క్రితం తుది తీర్పును వెల్లడించారు. జిల్లా అడిషనల్ జడ్జ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H5NxHB
పెహ్లూఖాన్ దాడికేసులో ఆరుగురు నిర్దోషులే : తీర్పు వెలువరించిన రాజస్థాన్ కోర్టు
Related Posts:
అన్నంతపని చేసిన కేటీఆర్.. ఫలితాల తర్వాతిరోజే కీలక ప్రకటన.. జూపల్లికి ఝలక్అన్ని పార్టీల నుంచి వలసలు పెరగడం, టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడ్డ నేపథ్యంలో రెబల్స్ బెడదను నివారించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ మున్పిపల్ ఎన్న… Read More
బిల్లు రాజకీయంలో కొత్త ట్విస్ట్: స్పీకర్..ఛైర్మన్ లకు గవర్నర్ పిలుపు: కేంద్రం ఆరా తీసిందా..!మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులు..మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం..దీని పైన అధికార..ప్రతిపక్ష రాజకీయాల మధ్య కొత్త ట్విస్ట్ చోటు చేసుకు… Read More
మున్సిపోల్స్ ఎఫెక్ట్ : మాజీ మంత్రికి షాకిచ్చిన కేటీఆర్.. సస్పెన్షన్ తప్పదా..మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మంత్రి కేటీఆర్ షాక్ ఇచ్చారు. ప్రగతి భవన్లో కేటీఆర్ను కలిసేందుకు వెళ్లిన జూపల్లికి అపాయింట్మెంట్ దొరకలేదు. మున్సిపల… Read More
టీఆర్ఎస్ పార్టీకి ఇది హెచ్చరికే: కొంపల్లిలో చెల్లని ఓట్లతో గెలిచిందంటూ లక్ష్మణ్ ఫైర్హైదరాబాద్: తెలంగాణలోని 120 మున్సిపాలిటీల్లో 4 మినహా అన్ని చోట్లలో బీజేపీ మంచి ఫలితాలను సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. ఎమ్మెల… Read More
OMG : ఒమర్ అబ్దుల్లా ఇలా అయిపోయాడా.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్గుబురు గడ్డం,ముడతల కళ్లు,వయసు మీద పడ్డట్టు కనిపిస్తున్న ముఖం,నిరాశతో కూడిన ఓ నవ్వు.. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ… Read More
0 comments:
Post a Comment