Monday, May 27, 2019

ఏయిర్ ఏషియా విమానానిక బాంబు బెదిరింపు..

పశ్చిమబెంగాల్‌లో 179 మందితో వెళుతున్న ఎయిర్ ఏషియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్‌లోని బగ్డోగ్రా నుండి కొల్‌కతాకు వెళుతున్న ఎయిర్ ఏషియాకు చెందిన ఐ5-588 విమానానికి సంబంధించి బెంగళూర్ విమానాశ్రానికి ఫోన్ చేసి చెప్పారు. అయితే అప్పటికే విమానం  బగ్డోగ్రా నుండి కోల్‌కతా  బయలుదేరి వెళ్లింది.  దీంతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KbPDIl

0 comments:

Post a Comment