నేపాల్లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడగా మరో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. కాగా ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఖఠ్మాండులోని సుకేధర, ఘట్టెకు, నాగ్దుంగా ఏరియాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. కాఠ్మండులోని జనావాసల మధ్యలో ఈ పేలుళ్లు జరగడంతో అక్కడిక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JI6cfe
నేపాల్లో రెండు చోట్ల బాంబు పేలుడు.. నలుగురు మృతి
Related Posts:
తెలంగాణా వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే ... పాలమూరులో మోడీ ఫైర్దేశవ్యాప్తంగా ఎన్నికల నేపధ్యంలో పొలిటికల్ హీట్ రాజకీయవర్గాల్లో సెగలు పుట్టిస్తోంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ వార్ వన్ సైడే అని ఫీల్ అయిన టీఆర్ఎస్ పార్… Read More
కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ వదిలిన ఆయుధం ఎవరో తెలుసా ?జగన్ వదిలిన బాణం షర్మిల అయితే, రాహుల్ వదిలిన ఆయుధం ఎవరు ప్రియాంక గాంధీ నే కదా.. ఇలా ఆలోచిస్తున్నారా.. అలా అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ప్రస్తుతం ఎన… Read More
కేసీఆర్ ది సెంటిమెంట్ అయితే ఆంధ్రా ప్రజలది కమిట్మెంట్ అంట .. టీడీపీ వినూత్న ప్రచారంఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఒకరిని మించి ఒకరు ఎన్ని… Read More
జగన్ రాజ శ్యామల యాగం : ఈ యాగం తో యోగం దక్కేనా : కేసీఆర్ బాటలోనే..!ఎన్నికల వేళ యోగం దక్కించుకోవటం కోసం యాగాలు చేయిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకో వాలనే లక్ష్యంతో ఉన్న వైసిపి అధినేత జగన్ సై… Read More
అప్లై చేయలేదు.. అయినా రూ.1.2కోట్ల ఆఫర్ కొట్టేశాడుముంబై : కాలం కలిసిరావాలే గానీ కోట్ల జీతమిచ్చే ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది. ముంబైకి చెందిన ఓ యువకుడి విషయంలో ఇదే నిజమైంది. ఒకప్పుడు ఐఐటీ ఎంట్రెన్స్ను… Read More
0 comments:
Post a Comment