Wednesday, August 14, 2019

రూ. 12 కోట్ల కారులో వచ్చి వరద భాదితులకు రూ. 1 కోటి విరాలం, ఎంటీబీ రూటే సపరేటు!

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ మరో సారి వార్తల్లో నిలిచారు. రూ. 12 కోట్ల విలువైన ఖరీదైన కారు కొనుగోలు చేసి వరద భాదితులను ఆదుకోవడానికి సీఎం సహాయ నిధికి రూ. 1 కోటి విరాలం ఇవ్వడానికి వచ్చారు. అనర్హత ఎమ్మెల్యే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YZN6EM

0 comments:

Post a Comment