Monday, May 27, 2019

75 రోజుల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్... ఎన్నికల నిబంధనలు ఎత్తివేసిన ఈసీ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదలైన మార్చి 10నుండి అమల్లోకి వచ్చిన ఎన్నికల నియామాళిని ఎన్నికల కమిషన్ ఎత్తివేసింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేసింది. కాగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఏడు దశల్లో మే 19 వరకు కొనసాగిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలతో పాటు దేశంలోని నాలుగు రాష్ట్ర్రాల్లో కూడ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HE4skU

Related Posts:

0 comments:

Post a Comment