న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు బీజేపీ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి హైకమాండ్ అనుమతి తీసుకోవడానికి సీఎం యడియూరప్ప ఢిల్లీకి వెళ్లడంతో బీజేపీ నాయకులు భేటీ కావడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఆయన అయోమయంలో పడిపోయారు. మంత్రివర్గంలో చోటు కోసం చాల మంది పోటీ పడుతున్నారనే హైకమాండ్ ఆలస్యం చేస్తోందని తెలిసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YSVfzM
Friday, August 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment