న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు బీజేపీ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి హైకమాండ్ అనుమతి తీసుకోవడానికి సీఎం యడియూరప్ప ఢిల్లీకి వెళ్లడంతో బీజేపీ నాయకులు భేటీ కావడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఆయన అయోమయంలో పడిపోయారు. మంత్రివర్గంలో చోటు కోసం చాల మంది పోటీ పడుతున్నారనే హైకమాండ్ ఆలస్యం చేస్తోందని తెలిసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YSVfzM
యడియూరప్పకు షాకిచ్చిన బీజేపీ, ఇంత మంది పేర్లా ? మంత్రివర్గం, అమిత్ షా !
Related Posts:
ఒక పాప .. ఇద్దరు తల్లులు.. వరంగల్ లో బిడ్డ కోసం ఇద్దరు తల్లుల పోరాటంవరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఒక బిడ్డ కోసం ఇద్దరు తల్లుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ బిడ్డ తమదంటే.. తమ దంటున్నారు ఇద్దరు తల్లులు. పేగు తెంచుకుని పుట్టిందన… Read More
చినరాజప్ప పై వేటు తప్పదు..! నేనే ఎమ్మెల్యేను అంటున్న వైసీపీ అభ్యర్థి..!!కాకినాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో కొద్దో గొప్పో గెలిచిన ప్రజా ప్రతినిధుల పట్ల వివాదాలు అలుముకుంటున్నాయి. మొన్న గుంటూరు టీడిపి ఎంపి గల్లా జయదేవ్ మీద … Read More
కేంద్ర ప్రభుత్వ చిన్న ఆలోచన..! గట్టెక్కిన 'చిల్లర' కష్టాలు..!!ఢిల్లీ/హైదరాబాద్: ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. అలాగే చిన్న ఆలోచన పెద్ద సమస్య పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందంటారు. దేశంలో అచ్చం ఇలాం… Read More
ఫెయిలైన అమ్మాయిలే టార్గెట్.. బాసర ట్రిపుల్ ఐటీలో కీచక ప్రొఫెసర్..నిర్మల్ : విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువు కీచకుడి అవతారమెత్తాడు. చదువుల తల్లి సరస్వతి దేవి కొలువైన నిర్మల్ జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థినుల … Read More
జగన్ పై అలిగారా..అసంతృప్తా: వైసీపీ సీనియర్లకు ఏమైంది..నెల రోజుల్లోనే : టీడీపీ ఎటాక్ చేస్తున్నా..వైసీసీ సీనియర్లకు ఏమైంది. మంత్రి పదువులు ఇవ్వలేదని అలకా. అధికారంలో వచ్చేసాం కదా అనే నిర్లక్ష్యమా. మరి మంత్రులుగా పదవుల్లో ఉన్న వారు సైతం … Read More
0 comments:
Post a Comment