శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ కేంద్రప్రాంత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించడంతో సుందర కశ్మీరం నివురుగప్పిన నిప్పులా మారిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితిపై మేధావులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పరిస్థితి సద్దుమణిగిందని ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. క్రమంగా నిబంధనలను సడలిస్తామని కాసేపటి క్రితం జమ్ముకశ్మీర్ ప్రధాన కార్యదర్శి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N6dRVD
Friday, August 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment