నిర్మల్ : విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువు కీచకుడి అవతారమెత్తాడు. చదువుల తల్లి సరస్వతి దేవి కొలువైన నిర్మల్ జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థినుల జీవితాలను ఆగం చేసే ప్రయత్నం చేశాడు. ఫెయిల్ అయిన విద్యార్థినులే టార్గెట్గా వారిని ఇబ్బందులు పెట్టాడు. చివరకు పాపం పండింది. అమ్మాయిల సెల్ఫోన్లకు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ వేధిస్తున్న ఆ కీచకుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FXavAa
ఫెయిలైన అమ్మాయిలే టార్గెట్.. బాసర ట్రిపుల్ ఐటీలో కీచక ప్రొఫెసర్..
Related Posts:
ఉ.11గం. ఏపీ ఇంటర్ ఫలితాలుఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ … Read More
కూకట్ పల్లి ఓటర్లు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారా ? షాకిస్తారా ?తెలంగాణా రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది . 61 శాతం పోలింగ్ నమోదైంది . చాలా తక్కువ పోలింగ్ శాతం నమోదైనా ఎన్నికల నిర్వహణ చాలా ప్రశాంతంగా జర… Read More
130 స్థానాల్లో టిడిపి దే గెలుపు : లాండ్ స్లైడ్ విక్టరీ మాదే : బాబు - జగన్ ధీమాలో ఎవరిది నిజం..!ఏపిలో పోలింగ్ ముగిసింది. ప్రచారం ఏ స్థాయిలో నిర్వహించారో..పోలింగ్ రోజు అదే తరహాలో పోటీ పడ్డారు. ఇక, కీలక మైన పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత … Read More
విద్యార్హతల విషయంలో మరోసారి అబద్దం, అఫిడవిట్తో అడ్డంగా బుక్కైన స్మృతి ఇరానీఢిల్లీ : విద్యార్హతల విషయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. అమెరికా యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశానని చెప్పుకున్న ఆ… Read More
ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు కారణమెవరు? మీ కామెంట్ చెప్పండిఅమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఎన్నికల సందర్భంగా గతంలో ఎన్నడూలేని విధంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్షాల … Read More
0 comments:
Post a Comment